ఇది నిర్లిప్తంగా ఉండే సమయం కాదు
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ఎంపీలందరూ కలసి రాజీనామాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రాత్రి ట్విటర్ వేదికగా ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.రాష్ట్రానికి హోదా రావాలంటే ప్రతి ఎంపీ రాజీనామా చేయాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు