ఇది నిర్లిప్తంగా ఉండే సమయం కాదు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ఎంపీలందరూ కలసి రాజీనామాలు చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రాత్రి ట్విటర్‌ వేదికగా ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు.రాష్ట్రానికి హోదా రావాలంటే ప్రతి ఎంపీ రాజీనామా చేయాలని అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top