ఇది చూడండయ్యా స్వామి.. : జగన్ చెప్పిన కథ
ఇక గుంటూరు బహిరంగ సభలో ప్రసంగిస్తూ జననేత వైఎస్ జగన్ చెప్పిన ఓ కథ ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. ఆయన చెప్పిన కథ ఏంటంటే... ‘అనగనగా పేరే చర్లలో ఓ దొంగ ఉండేవాడంట. చిన్న చిన్న దొంగతనాలు, మోసాలు చేస్తూ జీవనం కొనసాగించేవాడంట. చివరకు ఆ దొంగపాపం పండింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు