ఇది చూడండయ్యా స్వామి.. : జగన్‌ చెప్పిన కథ

ఇక గుంటూరు బహిరంగ సభలో ప్రసంగిస్తూ జననేత వైఎస్‌ జగన్‌ చెప్పిన ఓ కథ ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. ఆయన చెప్పిన కథ ఏంటంటే... ‘అనగనగా పేరే చర్లలో ఓ దొంగ ఉండేవాడంట. చిన్న చిన్న దొంగతనాలు, మోసాలు చేస్తూ జీవనం కొనసాగించేవాడంట. చివరకు ఆ దొంగపాపం పండింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top