రాష్ట్రంలో దళారీల పాలన సాగుతుంది..
రాష్ట్రంలోని ప్రతి అక్కాచెల్లమ్మకు వైఎస్సార్ చేయూత ద్వారా సాయం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 45 ఏళ్లు దాటిన ప్రతి అక్కకు వైఎస్సార్ చేయూత అందుబాటులో ఉంటుందని అన్నారు. 45 నుంచి 60 ఏళ్ల నడుమ ఉన్న ప్రతి అక్కకు నాలుగు దఫాల్లో 75వేల రూపాయల సాయం ఉచితంగా అందజేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు