అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ : వైఎస్ జగన్
అధికారంలోకి రాగానే.. ప్రతి ఊరులో గ్రామ సచివాలయం నెలకొల్పి, అదేగ్రామానికి చెందిన 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ గ్రామ సచివాలయాలతో లక్షా 50 వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ను నియమించి, వారికి నెలకు రూ. 5వేలు ఇస్తామన్నారు. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే చట్టాన్ని తీసుకొస్తామన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు