బీసీలు,బడుగులు బాబును నమ్మడం లేదు

‘అన్నా చంద్రబాబు రావడంతోనే వ్యవసాయం నాశనమైందన్నా.. యాంత్రీకరణ పరికరాల సరఫరా లేదు. ఆదర్శ రైతుల వ్యవస్థ లేదు. అన్నిటికీ ఎమ్మెల్యే సిఫార్స్‌ అంటాడు. జన్మభూమి కమిటీ లేఖలంటాడు. మాకెందుకన్నా ఈ అవస్థ?’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆదర్శ రైతులు వాపోయారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top