రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం

రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తమ పార్టీకి ప్రధానమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. దీనికోసం ఏ త్యాగానికైనా సిద్ధమని స్పష్టంచేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అందిందని, దీనిపై సోమవారం చర్చిస్తామని లోక్‌సభ స్పీకర్‌ చెప్పిన నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ శుక్రవారం ట్వీటర్‌లో స్పందించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top