317వ రోజు ప్రారంభమైన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 317వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం ఆదివారం పేట నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కొత్తరోడ్డు జంక్షన్ మీదుగా రాగోలు వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు