సంఘమిత్ర, వీఏవో, వెలుగు యానిమీటర్స్కు రూ. 10 వేలు వేతనం
సంఘమిత్ర, వీఏవో, వెలుగు యానిమీటర్స్కు అధికారంలోకి వచ్చిన నెలకు 10 వేల రూపాయలు వేతనం ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తూర్పుగోదావరిలో జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో సంఘమిత్రలు, వీఏవోలు, వెలుగు యానిమీటర్స్ వైఎస్ జగన్కు కలుసుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు