అవిశ్వాస తీర్మానానికి మద్ధతు ఇవ్వండి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఈ నెల 16న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని, ఆ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ గురువారం వివిధ రాజకీయ పార్టీలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top