ప్రధానిజీ.. మా గోడు వినండి..
పార్లమెంటులో ప్రతిపక్షాల తీరుకు నిరసనగా ప్రధాని ఒకరోజు ఉపవాస దీక్షను ఉద్దేశించి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురువారం ట్వీట్ చేశారు. ప్రధానమంత్రిగారూ.. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల గోడు ఆలకించండంటూ ఆ ట్వీట్లో కోరారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు