ప్రధానిజీ.. మా గోడు వినండి..

పార్లమెంటులో ప్రతిపక్షాల తీరుకు నిరసనగా ప్రధాని ఒకరోజు ఉపవాస దీక్షను ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ గురువారం ట్వీట్‌ చేశారు. ప్రధానమంత్రిగారూ.. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల గోడు ఆలకించండంటూ ఆ ట్వీట్‌లో కోరారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top