వివిధ దేశాల అధికారులతో సీఎం జగన్‌ సమావేశం

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ దేశాల అంబాసిడర్లు, హై కమిషనర్లు, కాన్సులేట్‌ జనరల్స్‌తో ఈ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సౌత్‌ కొరియా, సింగపూర్‌, ఆస్ట్రియా, టర్క్‌ మెనిస్థాన్‌, మాయన్మార్‌, కిర్గిస్థాన్‌ రాయబారులు.. బోట్స్‌వాన, శ్రీలంక హై కమిషనర్లతో పాటు డెన్మార్క్‌, ఇండోనేషియా, ఆస్ట్రేలియా కాన్సులేట్‌ జనరల్స్‌, యూకే డిప్యూటీ హై కమిషనర్‌ పాల్గొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top