ఇద్దరు పిల్లలను చదివిస్తే ఏడాదికి రూ.15 వేలు ఇస్తా

ఏమ్మా.. బడికి వెళ్లలేదా ? అని ఆశ అనే బాలికను వైఎస్‌ జగన్‌ అడగ్గా ‘అమ్మ వద్దంది.. అందుకే వెళ్లలేదు.. ఇద్దరం కూలీకి వచ్చాం’ అని ఆ బాలిక చెప్పింది. పక్కనే ఉన్న ఆశ తల్లి జుబేదాబీ జగనన్న వద్దకు రావడంతో బడికి పిల్లలను పంపాలని, వారు కష్టపడి చదివి డాక్టర్లు, ఇంజనీర్లు అయితే కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన సూచించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top