ఇద్దరు పిల్లలను చదివిస్తే ఏడాదికి రూ.15 వేలు ఇస్తా
ఏమ్మా.. బడికి వెళ్లలేదా ? అని ఆశ అనే బాలికను వైఎస్ జగన్ అడగ్గా ‘అమ్మ వద్దంది.. అందుకే వెళ్లలేదు.. ఇద్దరం కూలీకి వచ్చాం’ అని ఆ బాలిక చెప్పింది. పక్కనే ఉన్న ఆశ తల్లి జుబేదాబీ జగనన్న వద్దకు రావడంతో బడికి పిల్లలను పంపాలని, వారు కష్టపడి చదివి డాక్టర్లు, ఇంజనీర్లు అయితే కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన సూచించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు