బాలసదన్‌ విద్యార్థులకు భరోసా..

స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన బాలసదన్‌ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వైఎస్‌జగన్‌కు విన్నవించుకున్నారు. గురువారం ప్రజాసంకల్ప యాత్ర ఆళ్లగడ్డ మండలంలోని పెద్దచింతకుంట గ్రామానికి చేరుకోగా బాలసదన్‌ విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి జననేతను కలిసి మాట్లాడారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top