మంచి నీటి సమస్యపై జగన్ను కలిసిన మహిళలు
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బసినేపల్లి తండాలో వైఎస్ జగన్ ను కలిసి తాగునీటి సమస్యను వివరించిన మహిళలు. ఆరు నెలలకొకసారి కూడా మంచి నీరు ఇవ్వటం లేదని వాపోయిన మహిళలు. టీడీపీ ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన చెందారు
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు