చివరిదాకా పోరాడతాం
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించగల ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనే అని, ఉద్యమాన్ని నాలుగేళ్లుగా సజీవంగా నిలిపిన ఘనత వైఎస్ జగన్దేనని ఆ పార్టీ ఎంపీలు అన్నారు. హోదా సాధనలో భాగంగా పార్లమెంట్లో తుది వరకూ పోరాడుతామని చెప్పారు. బుధవారం సభ వాయిదా అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు