చివరిదాకా పోరాడతాం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించగల ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనే అని, ఉద్యమాన్ని నాలుగేళ్లుగా సజీవంగా నిలిపిన ఘనత వైఎస్‌ జగన్‌దేనని ఆ పార్టీ ఎంపీలు అన్నారు. హోదా సాధనలో భాగంగా పార్లమెంట్‌లో తుది వరకూ పోరాడుతామని చెప్పారు. బుధవారం సభ వాయిదా అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top