వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలి
విశాఖలో హత్యాయత్నం ఘటనలో గాయపడిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు, సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రతిపక్ష నేతకే భద్రత కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంటే.. ఇక సామాన్య ప్రజలకు ఏవిధంగా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఇటువంటి భయంకరమైన పరిస్థితులు గతంలో తామెన్నడూ చూడలేదన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు