లోక్‌సభ అభ్యర్ధుల పై కసరత్తు పూర్తి

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో కాంగ్రెస్‌ ఓ అంకం పూర్తి చేసింది. మంగళవారం గాంధీభవన్‌లో సమావేశమైన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ (పీఈసీ) ఒక్కో పార్లమెంటు స్థానానికి నాలుగు నుంచి ఐదుగురు ఆశావాహులతో కూడిన ప్యానెల్‌ ఖరారు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top