నాలుగేళ్లలో టీడీపీ సర్కార్ 4లక్షల కోట్ల అవినీతి
ఏపీ ప్రజలకు రాజధాని లేకుండా పోయిందని, కనీసం ఉమ్మడి రాజధాని కూడా లేకుండా చేశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. నాలుగేళ్లలో నాలుగు లక్షల కోట్ల అవినీతికి టీడీపీ సర్కార్ పాల్పడిందని ఆమె ఆరోపించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు