కేసీఆర్‌కు వంటేరు ప్రతాప్‌ రెడ్డి సవాల్‌!

‘గజ్వేల్‌లో నేను ప్రచారం చేయను. కేసీఆర్ కూడా ప్రచారం చేయవద్దు. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దాం’ అని గజ్వేల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఓటమి భయంతోనే హరీష్ 40 రోజులుగా గజ్వేల్ మకాం వేశారని అన్నారు.  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి వంటేరు ప్రతాప్‌రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top