నామినేషన్ దాఖలు చేసిన పద్మావతి
నామినేషన్ దాఖలు చేసిన పద్మావతి
హుజూర్నగర్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్కుమార్రెడ్డి సతీమణి పద్మావతి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఒక తెలంగాణ ఆడబిడ్డనైన తనను ఓడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇక్కడే మోహరించిందని విమర్శించారు. హుజూర్నగర్ ఓటర్లు తనను ఆదరించి.. ఓటువేసి గెలిపించాలని ఆమె కోరారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు