లోక్సభలో టీఆర్ఎస్ది పేలవ ప్రదర్శన
తెలంగాణకు ప్రయోజనం కలిగేందుకు లోక్సభలో లభించిన మంచి అవకాశాన్ని టీఆర్ఎస్ చేజార్చుకుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్న బంధం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బట్టబయలైందన్నారు. శనివారం గాంధీభవన్లో ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు రసూల్ఖాన్, ప్రధాన కార్యదర్శి వినోద్రెడ్డి, యూత్కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు