వీవీప్యాట్స్ ఎందుకున్నట్లు: ఉత్తమ్
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్(ఈవీఎం)లపై అనేక అనుమానాలను లేవనెత్తారు. ఒక నియోజకవర్గంలో ఒకే ఈవీఎం మెషీన్ను చెక్ చేసే క్రమంలో వారు సూచించిన మెషీన్ను మాత్రమే చెక్ చేయడానికి అనుమతి ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు