కామారెడ్డి ప్రజా గర్జనలో హామీలు ప్రకటించిన ఉత్తమ్
ఎన్ని వందల కోట్లు ఖర్చైనా నిజాం షుగన్ ఫ్యాక్టరీని తెరిపించి తీరుతామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. కామారెడ్డిలో రాహుల్ అధ్యక్షతన ఏర్పాటు చేసని ప్రజా గర్జనలో పాల్గొన్న ఉత్తమ్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం దోచుకుని, దాచుకుంటుందని ఎద్దేవ చేశారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ కోసం ఎదురు చూస్తోందన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు