ఆటో డ్రైవర్ ఒక్కసారిగా డోర్ తీయడంతో ...
నగరంలోని ఐడీఏ బొల్లారం మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. టాస్ ఏస్ ప్యాసింజర్ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. వివరాల్లోకి వెళితే...సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన కనక మహాలక్ష్మీ బొల్లారంలో ఓ కార్యాలయంలో లేబర్గా పని చేస్తోంది. ఆమె ఇవాళ మధ్యాహ్నం విధులకు వెళ్లేందుకు తన మరిది సైదులు రెడ్డి ద్విచక్ర వాహనంపై బయల్దేరింది. వీరు వెళుతుండగా రోడ్డుపై ఆగివున్న టాస్ ఏస్ డ్రైవర్ ఒక్కసారిగా డోర్ తీయడంతో ...
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు