భూ వివాదం: కర్రలు, కత్తులతో దాడులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడులో భూ వివాదంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరువర్గాలు కర్రలు, కత్తులు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు