కోట్లాది రూపాయలు కళ్లముందే కాలి బూడిదైంది

జమ్మూకశ్మీర్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. డబ్బును తరలిస్తున్న ట్రక్కుకు మంటలంటుకోవడంతో కోట్లాది రూపాయల కరెన్సీ కళ్లముందే కాలి బూడిదైంది. అనంతనాగ్‌ జిల్లా ఖాజిగంద్‌ ప్రాంతంలోని పంజాత్‌లో ఆదివారం-సోమవారం మధ్య రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top