రాష్ట్ర సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం
తెలంగాణ రాష్ట్ర సమస్యలను సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ వెల్లడించారు. ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ ముగిసిన తర్వాత వినోద్కుమార్ విలేకరులతో మాట్లాడారు. కొత్త జోనల్ వ్యవస్థలను ఆమోదించాలని ప్రధాన మంత్రిని సీఎం కోరారని తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు