ఒక్క క్లిక్తో న్యూస్ రౌండప్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ శాసనసభ మంగళవారం తీర్మానం చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ తొలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే అఖిలపక్ష సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలు రాష్ట్రలకు చెందిన ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు