బోల్తా పడిన కారు,ముగ్గురు మృతి
మహబూబ్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. మగనురు మండలంలోని నల్లగట్టు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు వేగంగా వస్తున్నట్టు సమాచారం. దీంతో అదుపుతప్పిన కారు బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు