ధర్మవరంలో టీడీపీ నేతల దాష్టీకం
టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ప్రచారం చేసిన వారందరిపైనా కక్ష తీర్చుకోవాలని పథక రచన చేస్తున్నారు. అందులో భాగంగా దౌర్జన్యాలకు దిగుతున్నారు. శనివారం ధర్మవరం, బత్తలపల్లి మండలాల్లో రైల్వే కాంట్రాక్ట్ పనులు చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకుడు నాగశేషుకు చెందిన ఇటాచి, రెండు హైజర్స్(కంకర కలిపే యంత్రాలు) అద్దాలు, గేర్బాక్స్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితుడు నాగశేషు ధర్మవరం రూరల్, బత్తలపల్లి పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. సుమారు రూ.4లక్షల దాకా ఆస్తి నష్టం జరిగిందన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు