వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ నేతల దాడి
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. గుడిపల్లి మండలం అలుముగానిపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీకి ఓటు వేశారనే కారణంతో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు