టీడీపీ- యాక్టర్ పాట్నర్ ముసుగు పొత్తు
ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు, ఆయన పాట్నర్ యాక్టర్ (పవన్ కళ్యాణ్) కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎవరికి చెబితే ఆ యాక్టర్ వారికే టికెట్లు ఇస్తున్నారని, ముసుగు కప్పుకుని టీడీపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందున టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తన పార్టీకి కూడా డిపాజిట్లు రావని తెలిసి టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు