దళితులపై టీడీపీ నేతల దౌర్జన్యం..

తెలుగు తమ్ముళ్ల మరీ బరితెగించారు. తమకు ఎందుకు ఓటెయ్యరు అంటూ గ్రామస్థులపై దాడికి దిగారు. చంద్రగిరిలోని పణపాకంలో మూడు రోజులుగా దళితుల మీద తమ పార్టీకి ఓటెయ్యాలని టీడీపీ ఒత్తిడి పెడుతోంది. పసుపు-కుంకుమతో పాటు పింఛన్లు తీసుకుంటున్నారు కదా టీడీపీ ఎందుకు ఓటు వెయ్యరంటూ దాడికి దిగారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top