జానపద కళాకారుడు తండ భిక్షం కన్నుమూత
మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, పోలేపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ జానపద కళాకారుడు, తెర చీరల పండితుడు తండ భిక్షం (101) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన కృష్ణ జననం, గంగతర్క సంవాదం, కాటమరాజు కథలు చెప్పడంలో దిట్ట. అలాగే, పలు తాళపత్ర గంథ్రాలు రాశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు