రిటర్న్ గిఫ్ట్ రెడీగా ఉంది: తలసాని
‘ఏపీ ప్రజలు బాగుండాలని మేము కోరుకుంటున్నాం అందుకే ప్రత్యేక హోదాకు మద్దతిస్తున్నాం’ అంటూ మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ రెడీగా ఉందని.. వచ్చే ఏపీ ఎన్నికల్లో తప్పకుండా రంగంలోకి దిగుతామని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిలో దేశంలోనే నెంబర్ వన్గా ఉందని ఆరోపించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు