కూకట్‌పల్లిలో విద్యార్థుల గ్రూపులు పరస్పరం దాడులు

కూకట్‌పల్లిలోని ఫార్చూన్‌ బిజినెస్‌ స్కూల్‌ వద్ద రెండు గ్రూపులకు చెందిన విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలతో నడిరోడ్డుపై కొట్టుకుంటూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. రెండు వర్గాల దాడిలో దారిన పోతున్న ఓ మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top