కూకట్పల్లిలో విద్యార్థుల గ్రూపులు పరస్పరం దాడులు
కూకట్పల్లిలోని ఫార్చూన్ బిజినెస్ స్కూల్ వద్ద రెండు గ్రూపులకు చెందిన విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలతో నడిరోడ్డుపై కొట్టుకుంటూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. రెండు వర్గాల దాడిలో దారిన పోతున్న ఓ మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు