నినాదాలు ఆపండి అంటూ సీఎం యోగి ఆగ్రహం

ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్‌ జిల్లాలో గురువారం నాడు కాపలాలేని రైల్వే క్రాసింగ్‌ వద్ద ఓ రైలు, ఓ స్కూల్‌ వ్యాన్‌ ఢీకొన్న సంఘటనలో 13 మంది విద్యార్థులు మరణించిన విషయం తెల్సిందే. ఈ దుర్ఘటనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నినాదాలు ఆపండి, ఇది విషాధకర సంఘటన.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top