పోలింగ్‌ బూత్‌లో పాము కలకలం

కేఆర్‌పురం నియోజక వర్గంలోని కితానగర్‌ పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించింది. అయితే పామును చూసిన ఓటర్లు భయంతో బెంబేలెత్తిపోయారు. అనుకోని ఈ అతిథి రాకతో పోలింగ్‌ బూత్‌ వద్ద కాసేపు గందర గోళం నెలకొంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top