సియోల్‌లో ‍‘కశ్మీర్‌’ నిరసన.. ఆగ్రహం

 పాకిస్తాన్‌ మద్దతుదారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని బీజేపీ నేత షాజియా తప్పుబట్టారు. శుక్రవారం వీరు దక్షిణకొరియా రాజదాని సియోల్‌లో జరిగిన యునైటెడ్ పీస్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ  సమావేశం అనంతరం ఆమె భారత ఎంబసీకి వెళ్లగా అక్కడ పాక్‌ మద్దతుదారులు కొందరు భారత్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి తీరును తప్పుపట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top