ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు
డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియాంక స్కూటర్ టైర్ను కావాలనే పంక్చర్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు భావిస్తున్నారు. స్కూటర్ టైర్ పంక్చర్ అయిన ప్రాంతం నుంచి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో ప్రియాంక మృతదేహం లభ్యమయింది. సత్యం అనే రైతు ఇచ్చిన సమాచారంతో ప్రియాంక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు