చైనాలో ట్రక్కు భీభత్సం

చైనాలో ఓ ట్రక్కు భీభత్సం సృష్టించింది. అదుపుతప్పి టోల్‌గేట్‌ ముందు ఆగి ఉన్న 36 కార్లపైకి దూసుకెళ్లింది. గన్సూ ప్రావిన్స్‌లోని లన్షూ-హైకౌ హైవేపై శనివారం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. 44 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top