యడ్యూరప్ప సర్కార్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

బలపరీక్షకు సిద్ధమవుతున్న యడ్యూరప్ప సర్కార్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బీజేపీ చేసిన ఏ విజ్ఞప్తిని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. బలనిరూపణకు మరింత గడువు ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్ధానం శనివారం సాయంత్రం 4 గంటలకు బలనిరూపణ చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రొటెం స్పీకర్‌ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారని, ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్‌ చేయవద్దని సుప్రీం ఆదేశించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top