ఈనాటి ముఖ్యాంశాలు
బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయడం గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం పెంచిందని, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గిరిజనలు జీవిత కాలం గుర్తు చేసుకుంటారని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కొనసాగించేది లేదని, అందుకే లోతుగా విచారణ చేస్తున్నామని బొత్స సత్యనారాయణ అన్నారు. ముందు అవినీతి కూపం నుండి బయటపడిన తరువాత నిర్మాణాలపై దృష్టి పెడతామని తెలిపారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు