కత్తి దూశాడు.. కాల్చి చంపారు

నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్న ఓ రౌడీషీటర్‌ పాపం పండింది. ప్రజలపైనే కాకుండా పోలీసులపై కూడా కత్తి దూయడంతో అతడి ప్రాణాన్ని తుపాకీ తూటలు బలితీసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున చెన్నైలోని వ్యాసార్పాడిలో వల్లరసు అనే రౌడీషీటర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఓ కేసు విషయంలో అరెస్ట్‌ చేయడానికి వెళ్లిన పోలీసులుపై వల్లరసు కత్తితో దాడికి యత్నించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top