ఒంగోలులో భారీ చోరీ
నగరంలో దొంగలు రెచ్చిపోయారు. యజమానులు ఇంట్లో లేని సమయం అదునుగా చేసుకున్నారు. తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేశారు. ఓనర్లు దేవుడికి మొక్కు చెల్లించే లోపే, ఇంట్లోని వస్తువులను క్షవరం చేశారు. పెద్దమొత్తంలో నగదు, ఆభరణాలు చోరీ చేసుకెళ్లారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు