నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

సంక్రాంతి పండగ వేళ నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సంగం మండలం గాంధీ సంఘం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబై-నెల్లూరు నేషనల్‌ హైవేపై లారీ.. బైక్‌ ఢీ కొన్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top