పార్టీలోని మహిళలను వైఎస్‌ జగన్‌ సొంత చెల్లెల్లుగా చూసుకుంటారు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం వైఎస్‌ జగన్‌కు ఇష్టం లేదని తెలిపారు. అలా చెప్పి ఉంటే ఆయన ఎప్పుడో అధికారంలోకి వచ్చేవారని.. కానీ అలా చేయడం ధర్మం కాదని వైఎస్‌ జగన్‌ చెపుతూ ఉంటారని రోజా గుర్తుచేశారు. పార్టీలోని మహిళలను వైఎస్‌ జగన్‌ సొంత చెల్లెల్లుగా చూసుకుంటారని అన్నారు. టీడీపీలో తను చాలా కాలం పనిచేశానని అక్కడ పనిమనిషిగా మాత్రమే చూశారని చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top