ఒంటరి మహిళపై పాశవిక అత్యాచారం

రోజురోజుకూ కామాంధులు పేట్రేగిపోతున్నారు. మానవ మృగాల అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా గుంటూరు జిల్లా ఒప్పిచర్లలో భర్త ఆదరణకు దూరమై కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్న ఒంటరి మహిళపై ఓ 17 ఏళ్ల యువకుడు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top