విద్యార్థుల సమయస్ఫూర్తితో .. అందరూ క్షేమం

50 మంది విద్యార్ధులతో ప్రయాణిస్తున్న ఓ స్కూల్‌ బస్పు నీటిలో సగం మునిగిపోయింది. అయితే బస్సులోని పిల్లలందరూ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయట పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top