నేరస్తులకు ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
ప్రియాంక హత్య కేసు దేశ ప్రజలందరినీ కదలించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులను కిషన్రెడ్డి పరామర్శించారు. డాక్టర్ హత్య బాధాకరమన్నారు. ఈ కేసులో అత్యంత వేగంగా దర్యాప్తును పూర్తి చేసి, నేరస్తులకు ఉరిశిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలను తీసుకోబోతున్నామని, చట్టాలను కూడా మార్చబోతున్నామని చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు